ETV Bharat / bharat

కొవ్వొత్తుల కర్మాగారంలో పేలుడు.. ఏడుగురు మృతి

author img

By

Published : Jul 5, 2020, 5:44 PM IST

Updated : Jul 5, 2020, 6:24 PM IST

7 persons dead
కర్మాగారంలో పేలుడు

18:18 July 05

7 persons
కర్మాగారంలో పేలుడు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ జిల్లా మోదీ నగర్‌లో కొవ్వొత్తులు తయారు చేసే కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. నలుగురికి గాయాలయ్యాయి. కర్మాగారంలో మండే స్వభావం గల రసాయనాలను ఉంచగా వాటికి మంటలు అంటుకుని పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కర్మాగారం మొత్తం అగ్ని కీలలు వ్యాపించాయి. 12కు పైగా అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు

17:40 July 05

కర్మాగారంలో పేలుడు.. ఏడుగురు మృతి

7 persons
కర్మాగారంలో పేలుడు

ఉత్తర్​ప్రదేశ్‌ ఘజియాబాద్‌ జిల్లాలోని కర్మాగారంలో పేలుడు సంభవించింది. మోదీనగర్‌లో జరిగిన ఈ పేలుడులో ఏడుగురు మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి.

Last Updated :Jul 5, 2020, 6:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.